ఋగ్వేదం విశ్వమే భగవంతుడని విశ్వమంతా వ్యాపించినది జ్ఞానమేనని వివరిస్తుంది జ్ఞానమే భగవంతుడని తెలియజేస్తుంది ఋగ్వేదం. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడే శక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతూ ఉంటే దాన్నినే అనంతము అంటారు అనంతమైన జ్ఞానమే భగవంతుడు అందుకే ఋగ్వేదాన్ని శాస్త్ర యుక్తంగా అవగాహన చేసుకుంటే రాగద్వేషాలు తొలగుతాయి వాటికి అతీతంగా జీవించే జీవన విధానం పెరుగుతుంది ఋగ్వేదం అంతరిక్ష శాస్త్రం విశ్వాన్ని విశ్వ కదలికలను మాత్రమే తెలియజేస్తూ విశ్వమే భగవంతుడు అని తెలియజేసి మానవుని గురించి విస్మరించడం జరిగింది. అది మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసేందుకు అవసరమైన జ్ఞానాన్ని పూర్తిగా అందించలేదు కాబట్టే ఋగ్వేదం ద్వారా మనిషికి సంతృప్తి కలుగదు కేవలం అసంతృప్తి కలుగుతుంది .
యజుర్వేదం యొక్క మహా వాక్యం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేను సాక్షాత్తు భగవంతుడను పరమాత్మను సచ్చిదానందాన్ని అని తెలియజేస్తూ పరమాత్మను ప్రయోగపూర్వకంగా నిరూపించేది యజుర్వేదం. ఆత్మవిజ్ఞాన శాస్త్రం యజుర్వేదం మనిషి అంతరంగాన్ని తృప్తి పరచడానికి కారణం నేను మేనుల మధ్య ఉన్న సమన్వయాన్ని తెలియజేసి మేనును కరిగించి నేనులో కలుపుతుంది కాబట్టి జీవభావం తొలగి శరీర మమకారం తగ్గిపోయి ఇంద్రియ నిగ్రహం కలిగి జీవితమంతా సున్నాయే అనే భావన కలుగుతుంది అంటే శరీరం లేదు అనే స్థితికి తీసుకెళ్తుంది ఆ స్థితికి వెళ్లిన మనిషి యొక్క అంత రంగం తృప్తి చెందుతుంది అందుకే లేని శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటమే అజ్ఞానం అవుతుందని యజుర్వేదం తెలియజేస్తుంది శరీరమే లేనప్పుడు శారీరక మమకారం ఎక్కడి నుంచి వస్తుంది
మానవతత్వం శుద్ధ చైతన్యం నుండి ప్రాణశక్తి ప్రాణ శక్తి నుండి విశ్వం విశ్వం నుండి భూమి నుండి మానవ శరీరం మానవ శరీరంలో కణాలు ఉంటాయి ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది మానవ దేహంలో 100 త్రిలియన్ కణజాలాలు ఉంటాయి అందుకే మానవదేహానికి ఒకే ఒక మూల ప్రమాణం కణం మానవదేహం పంచభూతాత్మకం అది ఎలాగో చూద్దాం భూమి తత్వం ఎముకలు, కండరాలలో నిక్షిప్తమై ఉంటుంది నీటి తత్వం శరీరంలో నీటి రూపంలో ఉంటుంది అగ్నితత్వం వేడి రూపంలో ఉంటుంది వాయువు శ్వాస రూపంలో ఉంటుంది ఆకాశం ప్రాణ శక్తి రూపంలో ఉంటుంది ఎముకలు కండరాలు తమోగుణాన్ని కలిగి ఉంటాయి నీరు తమోగుణం రజోగుణం సత్వగుణంతో కూడి ఉంటుంది వేడి రజోగుణంతో ఉంటుంది వాయువు రజోగుణంతో ఉంటుంది ఆకాశం సత్వగుణంతో ఉంటుంది భూమి ముక్కు --వాసన--- శరీరం దీన్ని ఫిజికల్ బాడీ అంటారు నాలుక ---రుచి-- శరీరం ప్రానిక్ బాడీ ...అగ్ని --కన్ను---- దృష్టి-- శరీరం మెంటల్ బాడీ ...వాయువు-- చర్మం-- స్పర్శ--శరీరం ఆస్ట్రల్ బాడీ ...ఆకాశం-- చెవులు-- శబ్దము-- శరీరం యాత్రిక్ బాడీ ....విశ్వమంతా వ్యాపించిన శక్తి మోతాదును పరమాత్మ అంటారు అటువంటి శక్తి వ్యక్తి దేహానికి పరిమితమైతే దాన్ని దేహాత్మ జీవాత్మ అంటారు
అది మానవదేహంలో ప్రతి అణువులో ప్రాణ శక్తిగా ఉంది సౌర కుటుంబంలో కక్షలో తిరుగుతున్న భూమి అనే గ్రహానికి ఉన్న ప్రత్యేక లక్షణం అయస్కాంత శక్తి ఆ ఇయస్కాంత శక్తి వల్లనే వాతావరణం ఏర్పడింది వాతావరణం జీవి మనుగడకు ఆధారం అవ్వటం వలన భూమిపై సమస్త ప్రాణికోటి ఆవిర్భవించింది వాతావరణం నుండి కర్బన కర్బన పదార్థం ఏర్పడగా కర్బన పదార్థం నుండి జీవపదార్థం ఏర్పడింది జీవపదార్థం నుండి వైరస్ జీవి కాదు ఇది నిర్జీవి మాత్రమే వైరస్ నుండి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా నుండి ఏకకణ జీవులు ఏకకణ జీవుల నుండి జంతువులు వృక్షాలు ఏర్పడ్డాయి ముందుగా జంతువులు ఆ తర్వాత వృక్షాలు ఏర్పడ్డాయి మళ్లీ ఆ జంతువులలో బహుకణ జీవులు ఏర్పడ్డాయి బహుకణ జీవులలో వెన్నుముక లేనివి వెన్నముఖ కలిగిన జీవులు ఏర్పడ్డాయి వెన్నెముక కలిగిన జీవులలో అకశేరుకాలు సకచేరు కాలు ఉద్భవించగా సకసీరు కాల నుండి శీతల జంతువులు ఉష్ణ మండల జంతువులు ఏర్పడ్డాయి ఉష్ణ మండల జంతువులలో పక్షులు అంటే ఈకలు కలిగినవి క్షీరదాలు అంటే వెంట్రుకలు కలిగినవి ఏర్పడ్డాయి క్షీరదాల అత్యున్నత పరిణామ క్రమంలో మానవుడు ఉద్భవించాడు మానవ దేహం ముందుగా కారణ శరీరం ద్వారా అభివృద్ధి చెందుతుంది కారణ శరీరం కావాలంటే స్త్రీ పురుషుల అర్థబీజాల కలయిక కావాలి రెండు అర్థబిజాల సంయుక్త కలయికయే కారణ శరీరం దీన్నే gygote అంటారు కారణ శరీరం తల్లి గర్భంలో మానవ దేహంగా రూపాంతరం చెందుతుంది తల్లి గర్భంలో మానవదేహంగా రూపాంతరం చెందాలంటే పంచభూతాల శక్తి అవసరం అందుకే ఈ మానవదేహాన్ని పంచభూతాత్మకం అంటారు.
పంచభూతాలలో నిండి ఉన్నది అనువులు పరమాణువులు రేణువులు రేణువులకు ఆధారం ప్రాణశక్తి ఆ ప్రాణ శక్తికి ఆధారం శుద్ధ చైతన్యం నేను అంటే శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యమే భగవంతుడు నేను నుండి ఏర్పడినదే నేను నేను లేకుండా నేను రాదు మేనుకు ఆధారం నేను నేను నుండి ఏర్పడిన మేను తిరిగి మరల నేనులో కలిసిపోతుంది మేనుకు పుట్టుక మరణాలు ఉంటాయి కాబట్టి మేనులో నిరంతరం మార్పులు జరుగుతాయి కాబట్టి అది అశాశ్వతం నేనుకు పుట్టుక మరణాలు ఉండవు అది నిరంతరం కొనసాగుతుంది నేను అంటే అహం అహం అంటే భగవంతుడు భగవంతుడు అంటే ఏకత్వం మేను అంటే నేను ప్లస్ అహం అహంకారం అహంకారం భిన్నత్వం నేను దేహాత్మ జీవాత్మ అయితే మేను అనేది దేహము లేక జీవుడు నేను అఖండం అనంతం దేహానికే పరిమితం కాదు
నేను అనేది పరిమితం ,ఖండం విశ్వంలో అది ఒక భాగం నేను కంటికి కనిపించదు వేరు చేసి చూడలేం నిరూపణకు సాధ్యం కాదు మేలు కనిపిస్తుంది మార్పు చెందుతుంది నేను నేను ఏర్పడటానికి ఉపయోగపడుతుంది మేను చివరికి తిరిగి నేనుగా మారుతుంది నేను నిరాకారం నిరంజనం నిర్గుణం మేలు మాత్రం సహకారం సామీప్యం సగుణం నేను విష్టి మేధస్సు ద్వారా శరీరం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది నేను వెస్టిమేధస్సుకు అనుగుణంగా జీవితం కొనసాగించడానికి అవసరమవుతుంది నేను లేకపోతే నేను లేదు నేను లేకపోతే నేనును గుర్తించలేము నేనుకు అవరోధాలు ఏమిటంటే ఒకటి శరీరం రెండవది ఇంద్రియాలు మూడవది మనసు నాలుగవది బుద్ధి ఆత్మస్థితికి చేరాలంటే శారీరక మమకారం కరిగిపోయి ఇంద్రియ నిగ్రహం కలగాలి మనసు నిచ్చలంగా ఉండి బుద్ధి సమత్వంలో పనిచేయాలి బుద్ధి సమత్వంలో పనిచేయాలంటే జీవితం పట్ల చక్కటి అవగాహన విచక్షణ వివేకము ఉండాలి జీవితమంటే పుట్టుక మరణాలతో కూడి ఉండి ద్వంద్వాలతో కొనసాగుతుంది జీవితానికి గతము వర్తమానము భవిష్యత్తు ఉంటాయి. జీవితం అంటే తాత్కాలికమైనది ఏది నీది కాదు వస్తూ వట్టి చేతులే పోతో వట్టి చేతులే ఏది ముఖ్యం కాదు ఏది ఎక్కువ తక్కువ కాదు జీవితంలో సాధించింది లేదు సాధించాల్సింది లేదు సాధిస్తున్నది లేదు సాధన చేయాల్సింది లేదు ఎందుకంటే జీవితం 0 అదే శూన్యం శూన్యమే శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యమే నేను నేనే భగవంతుడు.
శారీరక మమకారం ఉన్న ఏ వ్యక్తి ఆత్మస్థితికి చేరలేడు శారీరక మమకారం ఉన్న వ్యక్తి రాగద్వేషాలలో ఉంటాడు రాగద్వేషాలలో ఉన్న వ్యక్తి ద్వంద్వాలకు అతీతంగా జీవించలేడు శారీరక మమకారం ఉన్న వ్యక్తి భిన్నత్వంలో జీవిస్తాడు భిన్నత్వంలో జీవించే వ్యక్తి ఏకత్వానికి దూరం అవుతాడు ఏకత్వానికి దూరమైతే ఉన్నది ఒక్కటే అన్న సత్యం అవగతం కాదు సత్యం అవగతం కాకపోతే సత్య దర్శనం జరగదు సత్య దర్శనం కాకపోతే ఆత్మస్థితి కలుగదు
శరీరాన్ని సుచిగా శుభ్రంగా ఉంచాలి. శరీరాన్ని చివరి దశ వరకు పోషించాలి. శరీరానికి ఏది అవసరమో దాన్ని అందిస్తూ ఉండాలి. శారీరక మమకారం దూరమైనప్పుడే ఇంద్రియ నిగ్రహం కలిగి బుద్ధి సమత్వంలో ఉంటుంది శరీరమే లేదు అనే స్థితికి చేరిన తర్వాత ప్రాణ శక్తి శరీరంలోని ప్రతి అణువణును పరిశుద్ధం చేసి శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది.
శారీరక మమకారం ఉన్న వారికే ఇంద్రియ చైతన్యం అధికంగా ఉంటుంది ఇంద్రియ చైతన్యం అధికంగా ఉంటే కోర్కెలు పెరుగుతాయి అవి బంధాలకు దారితీసి స్వేచ్ఛను హరించి వేస్తాయి స్వేచ్ఛను కోల్పోయిన మరుక్షణం ఈ శరీరంలో జబ్బులు సమస్యలు బాధలు అందుకే అంటారు
అటాచ్మెంట్ ఇస్ మదర్ ఆఫ్ మిజరీస్ సారో సఫరింగ్ అండ్ డిసీజ్ అందుకే మనసు అదుపులో ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం బుద్ధి పక్షపాతంలో ఉంటే భిన్నత్వం కనిపిస్తుంది విచక్షణ వివేకం విజ్ఞత కోల్పోయి చెడు నిర్ణయాలు తీసుకోవడంతో జీవితం పతనమవుతుంది కాబట్టి బుద్ధిని సమత్వంలో పని చేయించాలంటే మనసుని నిచ్చలంగా ఉంచగలగాలి అహం బ్రహ్మాస్మి అనే పదానికి అర్థం అహం అంటే నేను బ్రహ్మమంటే భగవంతుడు నేనే భగవంతుడను అనే సారాన్ని మనకు యజుర్వేదం అందిస్తుంది అన్నింటికీ ఆధారమైన శుద్ధ చైతన్యాన్ని నేను అని అనుకుంటే శుద్ధ చైతన్యం అనేది భగవంతుడైనప్పుడు నేనే భగవంతుడు అనేది తప్పక సత్యం అవుతుంది అందుకే యజుర్వేద సారాంశం మనిషిని ఆత్మస్థితికి చేరడానికి చేర్చడానికి ఉపయోగపడుతుంది
మానవ జీవితం దేనికి అంటకుండా ద్వంద్వాలకు అతీతంగా సాగుతూ పుట్టుక మరణాలను సమానంగా భావిస్తూ జీవితమంతా సున్నాయే అని తెలుసుకొని జీవితం పట్ల చక్కగా అవగాహన ఉండాలి యజుర్వేదం అనేది ఆత్మవిజ్ఞాన శాస్త్రం అది మానవుని యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తుంది పరిపూర్ణజ్ఞానం అనుభవంలోనికి రాకుండా సాధన కఠిన తరమవుతుంది అసలు శరీరమే లేదు అనే జ్ఞానం అనుభవం లోనికి వచ్చిన తర్వాత సాధన ఎక్కడ ఉంటుంది సాధన చేయటం అజ్ఞానం సాధన చేయటం అవసరం లేదు అనే స్థితికి లేంతవరకు సాధన చేయాలి కఠోర సాధన చేయటం అతి ప్రమాదకరం నిస్వార్ధంగా లోక కళ్యాణం కోసం ఆలోచన చేస్తే అనంతమైన జ్ఞానం అంతరంగం నుండి లావా లాగా పొంగుతుంది
సర్వేజనా సుఖినోభవంతు
No comments:
Post a Comment